Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి... గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. బహిర్భూమికంటూ వెళ్లిన ఓ దళిత బాలికను కొందరు కామాంధులు బలవంతంగా పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణం ఫిరోజాబాద్‌లో జరిగింది

Webdunia
బుధవారం, 26 జులై 2017 (09:16 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. బహిర్భూమికంటూ వెళ్లిన ఓ దళిత బాలికను కొందరు కామాంధులు బలవంతంగా పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణం ఫిరోజాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫిరోజాబాద్ నగర సమీపంలోని నాగ్లా కేస్రీ గ్రామానికి చెందిన 15 ఏళ్ల దళిత బాలిక ఒంటరిగా బహిర్భూమికి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన అతుల్ దూబే, అంగద్ యాదవ్, మోటా, కలువాలనే అనే నలుగురు కామాంధులు ఆ బాలికను పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లారు. 
 
ఆపై ఆమెపై సామూహికంగా అత్యాచారానిక పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత సంఘటన స్థలంలో బాలికను వదిలి యువకులు పారిపోయారు. బాలిక ఇంటికి వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత బాలికను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం