Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి... గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. బహిర్భూమికంటూ వెళ్లిన ఓ దళిత బాలికను కొందరు కామాంధులు బలవంతంగా పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణం ఫిరోజాబాద్‌లో జరిగింది

Webdunia
బుధవారం, 26 జులై 2017 (09:16 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. బహిర్భూమికంటూ వెళ్లిన ఓ దళిత బాలికను కొందరు కామాంధులు బలవంతంగా పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణం ఫిరోజాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫిరోజాబాద్ నగర సమీపంలోని నాగ్లా కేస్రీ గ్రామానికి చెందిన 15 ఏళ్ల దళిత బాలిక ఒంటరిగా బహిర్భూమికి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన అతుల్ దూబే, అంగద్ యాదవ్, మోటా, కలువాలనే అనే నలుగురు కామాంధులు ఆ బాలికను పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లారు. 
 
ఆపై ఆమెపై సామూహికంగా అత్యాచారానిక పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత సంఘటన స్థలంలో బాలికను వదిలి యువకులు పారిపోయారు. బాలిక ఇంటికి వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత బాలికను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం