Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్డ్‌కాల్‌తో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం.. ఆపై గ్యాంగ్ రేప్.. కర్ణాటకలో దారుణం!

Webdunia
గురువారం, 26 మే 2016 (10:12 IST)
కర్ణాటక రాష్ట్రంలో 22 యేళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు స్నేహితులతో కలిసి ఆ యువతి ప్రియుడే ఈ గ్యాంగ్ రేప్‌కు  పాల్పడ్డాడు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర నగరంలో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ఓ మిస్డ్‌కాల్‌తో పరిచయమైన యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించిన ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. చిక్కబళ్లాపురకు చెందిన గిరీష్ శుక్రవారం ఈ యువతిని తన ప్రాంతానికి రప్పించాడు. 
 
గిరీష్ తన మిత్రులైన ఆటోడ్రైవర్లు శశిధర్, శివు, రమేష్‌బాబు ఆమెను ఓ గదిలో బంధించి నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలువారి నుంచి తప్పించుకుని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధతురాలు ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేపడుతున్నారు. 

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం