Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ సభ్యుల ముందే.. దళిత చిన్నారిని చిందరవందర చేశారు..

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (12:34 IST)
ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోతుంది. యూపీలో మురికినీరు కాలువ నిర్మించేందుకు ఏర్పడిన తగాదాలో చిన్నారి కామాంధులకు బలైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళిత బాలికపై ఆరుగురు కామాంధులు విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కుషీ నగర్ జిల్లాలోని.. గోరఖ్‌పూర్‌లో నివసిస్తున్న బాధితురాలి కుటుంబం.. మురికి కాలువను నిర్మించాలనుకుంది. 
 
అయితే దీన్ని కట్టేందుకు పొరుగువారు అనుమతించలేదు. ఇంకా మురికి కాలువ కట్టేందుకు అడ్డుపడ్డారు. అంతటితో ఆగకుండా సాయంత్రం పూట ఇంటి వద్ద ఆడుకుంటూ వున్న చిన్నారిని కుటుంబ సభ్యులు చూస్తుండగానే.. పొరుగింటి కామాంధులు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబీకులను కట్టేసి.. ఆరుగురు కామపిశాచులు ఒకరి తర్వాత ఒకరు చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. పారిపోయిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల కంటి ముందే జరిగిన ఈ దురాగతాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments