Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల దళిత బాలుడు గుడిలోకి వెళ్లాడని..

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (12:51 IST)
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా కులవివక్ష కనిపిస్తూనే ఉంటుంది. అగ్ర కులాలు తమ ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా కుల వివక్ష ఇంకా నశించిపోలేదు అన్నదానికి ఉదాహరణగా ఓ ఘటన చోటుచేసుకుంది. 
 
కర్ణాటక రాష్ట్రం కొప్పాల్‌లోని మియాపురా గ్రామంలో పుట్టిన రోజు సంధర్బంగా నాలుగేళ్ల బాలుడు స్థానిక గుడిలోకి వెళ్లాడు. అయితే దళితుడు కావడంతో ఆ బాలుడి తండ్రికి గ్రామ పెద్దలు శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపింది.
 
నాలుగేళ్ల బాలుడు గుడిలోకి వెళ్లినందుకు కానూ అతడి తండ్రికి ఏకంగా ముప్పై వేల జరిమానా విధిస్తూ గ్రామ పెద్దలు నిర్నయం తీసుకున్నారు. రూ.25 ఫైన్ వేయడంతో పాటు గుడిని శుభ్రపరిచేందుకు రూ.10 వేల రూపాయలు కట్టాలని జరిమానా విధించారు. 
 
అయితే ఆ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు గ్రామ పెద్దలను నిలదీశారు. దాంతో గ్రామ పెద్దలు తప్పు జరిగిపోయిందని మరోసారి అలా చేయమని క్షమాపణ చెప్పినట్టు గ్రామ తహసిల్దార్ సిద్దేష్ తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments