Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (14:03 IST)
బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఈ కారణంగా తుఫాను ముప్పు తప్పదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పైగా, తుఫాను ప్రభావంతో తెలంగాణాతో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ప్రధానంగా ఈశాన్య భారత రాష్ట్రాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి 19వ తేదీన ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులుపడే అవకాశం ఉందని వెల్లడించింది. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ నెల 19వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
 
అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్ హిమాలయన్, వెస్ట్ బెంగాల్, సిక్కింలలో రానున్న వారం రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంఖండ్‌లోని ఫిబ్రవరి 19, 20వ తేదీల్లో హిమపాతం కారణంగా దట్టంగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ లోపు రాజస్థాన్‌, పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతాల్లో ఫిబ్రవరి 19, 20వ  తేదీన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments