Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీతో సహా మూడు రాష్ట్రాలను భయపెడుతున్న జవాద్ తుఫాను

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (11:31 IST)
జవాద్ తుఫాను మూడు రాష్ట్రాలను భయపెడుతుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలను ఈ తుఫాను అతలాకుతలం చేయొచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చించింది. ముఖ్యంగా, ఈ తుఫాను ప్రభావం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా డిసెంబరు 4 నుంచి కురిసే భారీ వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం సంభవించవచ్చని తెలిపింది. 
 
దక్షిణ థాయ్‌లాండ్‌‍లోని అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర తుఫానుగా ఏర్పడుతుందని ఐఎండీ వెల్లడించింది. ఇది డిసెంబరు 4వ తేదీ ఉదయం ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. 
 
ఈ తుఫాను తీరం దాటేముందు దక్షిణ అండమాన్ సముద్రం గుండా భారత భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, శనివారం ఉదయం కోస్తా తీరంలో గంటకు 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments