Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లర నాణేలతో బైక్ కొనుగోలు చేసిన కుర్రోడు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (10:20 IST)
డిజిటల్ కరెన్సీని ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో ఓ కుర్రోడు ఏకంగా రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే నాణేలు ఇచ్చి ద్విచక్రవాహనాన్ని గొనుగోలు చేశాడు. తాను కోరిన బైక్ కొనుగోలు చేసినందుకు ఆ కుర్రోడికి కొత్త అనుభూతిని ఇచ్చివుండొచ్చుగానీ, షోరూం వారికి మాత్రం వింత అనుభవాన్ని మిగిల్చింది. 
 
బైక్ కొనుగోలు చేసేందుకు ఆ కుర్రోడు తెచ్చిన మొత్తం రెండున్నర లక్షల రూపాయల నాణేలను లెక్కించేందుకు షోరూం సిబ్బందికి ఏడుగురు గంటలు పట్టింది. పది మంది సిబ్బంది ఈ మొత్తాన్ని లెక్కించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా అమ్మాపేట గాంధీ మైదాన్ ప్రాంతంవాసి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments