Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువుల కాపరిపై సీఆర్పీఎఫ్ లైంగికదాడి... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (15:11 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన పొలంలో పశువులు మేపుతున్న ఓ మహిళపై సీఆర్పీఎఫ్ జవాను ఒకడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని సుక్మా జిల్లా, దుబ్బకోట గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ దుబ్బకోట సీఆర్‌పీఎఫ్ క్యాంపు సమీపంలో పశువులను మేపుతోంది. అంతలో సీఆర్‌పీఎఫ్ జవాన్ మహిళను బెదిరించి పొలంలోనే ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు.
 
అతని చెర నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఆ మహిళ... కుటుంబ సభ్యులకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సుక్మా పోలీసులు ఐపీసీ 376 కింద కేసు నమోదు చేసి నిందితుడైన జవాన్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ షాలబ్ సిన్హా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం