Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల పాటు ప్రేమ పేరుతో నమ్మించాడు.. నిశ్చితార్థం అయ్యాక జంప్.. ఇంటి ముందు ధర్నా

ప్రేమిస్తున్నానని రెండేళ్ల పాటు నమ్మించాడు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత జంప్ అయిన ప్రేమికుడితోనే తన పెళ్లి జరగాలని బాధిత యువతి ఇంటి ఎదుట ధర్నా చే

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (09:42 IST)
ప్రేమిస్తున్నానని రెండేళ్ల పాటు నమ్మించాడు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత జంప్ అయిన ప్రేమికుడితోనే తన పెళ్లి జరగాలని బాధిత యువతి ఇంటి ఎదుట ధర్నా చేస్తూ సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తూత్తుకుడి జిల్లా సాత్తానకులం సమీపం శంకరనకుడియిరుప్పు ప్రాంతానికి చెందిన ముత్తులక్ష్మి (22), అదే గ్రామానికి చెందిన ధర్మలింగం (25) ప్రేమించుకున్నారు. అయితే ముత్తులక్ష్మితో వివాహానికి ధర్మలింగం నిరాకరించాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు రెండు కుటుంబాలతో చర్చలు జరిపి ఇరువురికి పెళ్లి జరపాలని నిర్ణయించి నిశితార్థం జరిపారు. త్వరలో వివాహం జరుగనున్న నేపథ్యంలో ధర్మలింగం, అతడి కుటుంబీకులు ఉన్నట్టుండి ఇల్లు విడిచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ముత్తులక్ష్మి తిరుచెందూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తర్వాత ప్రేమికుడి ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది. వంట సామగ్రిని పక్కనబెట్టుకుని వంట చేసుకుంటూ గడిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం