Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మాగాంధీ కంటే అంబేద్కరే గొప్ప.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

జాతిపిత మహాత్మాగాంధీ కంటే డాక్టర్ బీఆర్ అంబేద్కరే గొప్పవారని.. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్లే వర్గ రహిత, లౌకికవాద రాజ్యాంగం సాధ్యపడిందని అసదుద్దీన్ కామ

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (09:34 IST)
జాతిపిత మహాత్మాగాంధీ కంటే డాక్టర్ బీఆర్ అంబేద్కరే గొప్పవారని.. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్లే వర్గ రహిత, లౌకికవాద రాజ్యాంగం సాధ్యపడిందని అసదుద్దీన్ కామెంట్ చేశారు. దీనివల్ల సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరిందని అసదుద్దీన్ అంటున్నారు. 
 
ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఉనికి చాటుకున్న ఎంఐఎంను ఉత్తరప్రదేశ్ లోనూ అభివృద్ధి చేయాలని అసదుద్దీన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.  అందుకు యూపీ ఎన్నికలను అవకాశంగా మలచుకుంటున్నారు. అక్కడ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎంను పోటీకి దింపుతున్నారు అసదుద్దీన్ ఒవైసీ.
 
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే ఓవైసీ ఈ కామెంట్స్ చేశారు. సంభాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 'అంబేద్కర్‌ మహాత్మాగాంధీ కన్నా పెద్ద నాయకుడు. ఆయన లౌకికవాద, వర్గ రహిత రాజ్యాంగం రూపొందించి ఉండకుంటే సమాజంలో అన్యాయాలు మరింత పెరిగిపోయేవని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments