Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 ఏళ్లు నిండిన వారికి 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్‌

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:49 IST)
దేశంలో 18 ఏళ్లు నిండిన అంద‌రికీ మే 1వ తేదీ నుంచి క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన సంగ‌తి తెల్సిందే. దీనికి సంబంధించి ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని నేష‌న‌ల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శ‌ర్మ గురువారం వెల్ల‌డించారు. 
 
CoWin యాప్ ద్వారానే రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని చెప్పారు. ఆ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన అంద‌రూ రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు గ‌తంలోలాగానే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డానికి మ‌రిన్ని ప్ర‌భుత్వ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని, ప్రైవేటు ఆసుప‌త్రుల సంఖ్య కూడా పెరిగింద‌ని చెప్పారు. కాగా, ప్రస్తుతం 45 యేళ్లు నిండినవారికి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments