Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన మహిళా రోగి మృతి!

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (08:13 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఓ మహిళా రోగిపై మేల్ నర్సు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో అత్యాచార బాధితురాలు కన్నుమూసింది. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆమె ప్రాణాలు విడిచింది. 
 
కాగా, ఏప్రిల్ 6వ తేదీన తనపై మేల్ నర్సు అత్యాచారం చేశాడని భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటరులో 43 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటరుకు తరలించారు. బాధిత మహిళ చికిత్స పొందుతూ మరణించారు. 
 
కరోనా రోగిపై అత్యాచారం చేసిన నిందితుడు 40 ఏళ్ల సంతోష్ అహిర్ వార్‌గా గుర్తించారు. పోలీసులు నిందితుడు సంతోష్‌ను అరెస్టు చేసి భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడు గతంలో కూడా 24 ఏళ్ల స్టాఫ్ నర్సుపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, గతంలో మద్యం తాగి విధులకు వచ్చాడని సస్పెండ్ అయ్యాడని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం