Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి ప్రవేశించిన ఎక్స్ఈ- గుజరాత్‌లో 67 ఏళ్ల వ్యక్తికి..?

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (17:47 IST)
కరోనా మహమ్మారి రోజు రోజుకు రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించింది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఉప-వర్గాలు, పలు హైబ్రిడ్ వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి. 
 
యూకేలో తొలిసారి జనవరి 19న ఎక్స్ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించిన విషయం తెలిసిందే.
 
యూకేలో తొలిసారిగా గుర్తించిన ఎక్స్ఈ హైబ్రిడ్ వేరియంట్‌.. భారత్‌లోకి ప్రవేశించింది. ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ మొదటి కేసు ముంబైలో నమోదయ్యింది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తాజాగా గుజరాత్‌లో ఎక్స్ఈ నమోదైనట్లు తెలుస్తోంది. 67ఏళ్ల వ్యక్తిని ఈ వైరస్ కబళించినట్లు వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments