Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఒకే రోజు 70 ఒమిక్రాన్ కేసులు: 1-8వరకు స్కూల్స్ మూసివేత

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (09:30 IST)
తమిళనాడును మరో ఉపద్రవం ముంచేలా ఉంది. ఇప్పటికే భారీ వర్షాలు భయపెడుతుంటే.. శుక్రవారం ఒక్కరోజే అక్కడ 70కి పైగా కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడం భయానక పరిస్థితి కల్పించింది. ఒకే రోజు అన్ని కేసులు నమోదు కావడంతో అంతా అప్రమత్తమయ్యారు. తమిళనాడులో ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 120కి చేరింది. 
 
తాజా పరిస్థితుల నేపథ్యంలో స్టాలిన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా ఒకటి నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని నిర్ణయించారు. 
 
అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతో మాల్స్‌, థియేటర్లు, మెట్రోలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆంక్షలను కొత్త ఏడాది ప్రారంభం నుంచి జనవరి 30 వరకు కఠినంగా అమలు చేయాలని స్టాలిన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు కూడా సిద్దమైంది. 
 
కేవలం తమిళనాడే కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ భూతం వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మన దేశంలోని ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments