Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో వచ్చే నెల 6 వరకు కోర్టులు బంద్

Webdunia
శనివారం, 16 మే 2020 (16:09 IST)
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లా కోర్టులను మరికొద్ది రోజులు మూసివేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది.

వచ్చే నెల 6వ తేదీ వరకు జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టులు, లేబర్‌ కోర్టులు, ఇండస్ట్రియల్‌ ట్రైబ్యునల్స్ మూసివేయాలని కోర్టు రిజిస్ట్రార్ జనరల్  శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు.

వైరస్ ఎఫెక్టుతో మే 16 వరకు కోర్టులు పనిచేయవని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ గడువు మరికొద్ది రోజులు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 67 వైరస్ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు కర్నాటకలో 35 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments