Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై ఆవులు.. టూవీలర్‌పై వచ్చిన వ్యక్తిపై ఎక్కి దిగిన బస్సు.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 22 జూన్ 2024 (20:10 IST)
Bus
రోడ్డు ప్రమాదాలు దారుణంగా జరుగుతున్నాయి. అతి వేగంతో రోజుకు లెక్కలేనన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని అనూహ్యంగా జరుగుతూ మానవుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. అలాంటి ఘటనే ప్రస్తుతం తమిళనాడు, తిరునెల్వేలిలో చోటుచేసుకుంది. 
 
తిరునెల్వేలి రోడ్డుపై ఆవులు కొమ్ములతో కొట్లాడుకున్నాయి. ఈ ఆవుల కొట్లాటలో ఓ కోర్టులో పనిచేసే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. టూవీలర్‌పై వస్తున్న వేలాయుధం అనే కోర్టు ఎంప్లాయ్‌ను ఆవులు కొమ్ములతో కిందకు తోశాయి. 
 
అయితే ఎదురుగా వచ్చిన బస్సు చక్రాలు వేలాయుధంపై ఎక్కి దిగాయి. ఈ ఘోరమైన ఘటనలో వేలాయుధం తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments