Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై ఆవులు.. టూవీలర్‌పై వచ్చిన వ్యక్తిపై ఎక్కి దిగిన బస్సు.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 22 జూన్ 2024 (20:10 IST)
Bus
రోడ్డు ప్రమాదాలు దారుణంగా జరుగుతున్నాయి. అతి వేగంతో రోజుకు లెక్కలేనన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని అనూహ్యంగా జరుగుతూ మానవుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. అలాంటి ఘటనే ప్రస్తుతం తమిళనాడు, తిరునెల్వేలిలో చోటుచేసుకుంది. 
 
తిరునెల్వేలి రోడ్డుపై ఆవులు కొమ్ములతో కొట్లాడుకున్నాయి. ఈ ఆవుల కొట్లాటలో ఓ కోర్టులో పనిచేసే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. టూవీలర్‌పై వస్తున్న వేలాయుధం అనే కోర్టు ఎంప్లాయ్‌ను ఆవులు కొమ్ములతో కిందకు తోశాయి. 
 
అయితే ఎదురుగా వచ్చిన బస్సు చక్రాలు వేలాయుధంపై ఎక్కి దిగాయి. ఈ ఘోరమైన ఘటనలో వేలాయుధం తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments