Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని పెళ్లి మండపంలో వినూత్న నిరసన.. ఏం చేశారంటే?

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (12:50 IST)
ఢిల్లీలోని ఓ పెళ్ళి మండపంలో వినూత్న నిరసన చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల రిజిస్టరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన ఆందోళనల్లో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థిని అమీనా జకియా చురుకుగా పాల్గొన్నారు. ఆమె తన పెళ్లిలో కూడా ఈ చట్టాలపై నిరసన వ్యక్తం కావాలనుకున్నారు.
 
అందుకు పెళ్లి కుమారుడితోపాటు అతని కుటుంబ సభ్యులను ఒప్పించారు. అనంతరం పెళ్లి వేడుకల్లోనే వధూవరులతోపాటు పెళ్లికి హాజరైన బంధువులు, కుటుంబసభ్యులు, అతిధులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేత బట్టి, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 
 
పెళ్లి వేడుకలో ప్రముఖ విప్లవ రచయిత హబీబ్ జాలిబ్ రాసిన కవితలను చదువుతూ వధూవరులు నిరసన తెలిపారు. కాగా ఈ కటుంబానికి  రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపేందుకే తాము పెళ్లి వేడుకలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టామని వధువు సోదరి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments