ఢిల్లీలోని పెళ్లి మండపంలో వినూత్న నిరసన.. ఏం చేశారంటే?

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (12:50 IST)
ఢిల్లీలోని ఓ పెళ్ళి మండపంలో వినూత్న నిరసన చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల రిజిస్టరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన ఆందోళనల్లో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థిని అమీనా జకియా చురుకుగా పాల్గొన్నారు. ఆమె తన పెళ్లిలో కూడా ఈ చట్టాలపై నిరసన వ్యక్తం కావాలనుకున్నారు.
 
అందుకు పెళ్లి కుమారుడితోపాటు అతని కుటుంబ సభ్యులను ఒప్పించారు. అనంతరం పెళ్లి వేడుకల్లోనే వధూవరులతోపాటు పెళ్లికి హాజరైన బంధువులు, కుటుంబసభ్యులు, అతిధులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేత బట్టి, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 
 
పెళ్లి వేడుకలో ప్రముఖ విప్లవ రచయిత హబీబ్ జాలిబ్ రాసిన కవితలను చదువుతూ వధూవరులు నిరసన తెలిపారు. కాగా ఈ కటుంబానికి  రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపేందుకే తాము పెళ్లి వేడుకలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టామని వధువు సోదరి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments