Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై లవర్స్ రొమాన్స్.. బైకుపై రెచ్చిపోయారు..

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (15:28 IST)
రాజస్థాన్‌లో ఓ వీడియో సోషల్ మీడియా వైరల్ మారటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బైకుపై లవర్స్ రొమాన్స్ ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతోంది. గతనెల జార్ఖండ్, లక్నోలో ఇలాంటివి జరగగా.. తాజాగా రాజస్థాన్‌లోనూ ఓ యువ జంట బైకుపై రెచ్చిపోయింది. 
 
రాత్రి వేళలో యువకుడు బైక్ నడుపుతుండగా, అతడి వైపు ముఖం వేసి ట్యాంక్‌పై అమ్మాయి కూర్చుంది. బైకు నడుపుతుండగానే ఇద్దరూ రొమాన్స్ చేశారు. అజ్మీర్‌లో సోమవారం ఇది జరగగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.
 
పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వ్యక్తులు సాహిల్ మాస్సే (24), ఒక మహిళగా గుర్తించగలిగారు. విచారణ నిమిత్తం దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రాణాలకు ముప్పు కలిగించడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments