Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నమ్మపై దాడి చేసిన దంపతులు... భర్త పట్టుకుంటే.. భార్య చెక్కతో..?

సెల్వి
గురువారం, 28 మార్చి 2024 (13:08 IST)
ఆధునిక పోకడలతో మానవత్వం మంటగలిసిపోతుంది. తాజాగా భోపాల్‌కు చెందిన ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ జంట వారి నాన్నమ్మపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోను గుర్తించిన పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి వృద్ధురాలిని గట్టిగా పట్టుకోవడం చూడవచ్చు, అతని భార్య ఆమెను చెక్కతో కొట్టినట్లు కనిపిస్తుంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికులు రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా, దీపక్ సేన్-పూజా సేన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వృద్ధురాలిపై దాడికి పాల్పడిన దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందినవారని గుర్తించారు.  భోపాల్‌లోని బర్ఖేడీ ప్రాంతంలో నివసిస్తున్న ఈ జంటను అరెస్టు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని సీనియర్ అధికారి తెలిపారు. దీపక్ బర్ఖేడీ ప్రాంతంలో బార్బర్ షాప్ నడుపుతున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments