Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్, ఢిల్లీలో విజృంభిస్తోన్న కరోనా.. 3800 పోలీసులకు కోవిడ్

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:20 IST)
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా పంజాబ్‌లో 3800 మందికి పైగా పోలీసులకు కొవిడ్‌ సోకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 3803 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో 2,186 మంది కోలుకోగా, ఇంకా 1,597 మంది పోలీసులు చికిత్స పొందుతున్నారు.
 
కోవిడ్‌తో బాధపడుతున్న పోలీసులకు రూ.1700 విలువ గల (పల్స్‌ ఆక్సీమీటర్‌, శానిటైజర్లు, డిజిటల్‌ థర్మామీటర్‌, విటమిన్‌ మాత్రలు) కిట్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న 20 మందికిపైగా పోలీసులు ప్లాస్మా దానం చేశారు.
 
అలాగే ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 2077 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,93,526కి చేరింది. ఇందులో 1,68,384 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 20,543 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments