Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభిస్తోన్న కరోనా.. 60వేలకు పైగా కేసులు

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (13:08 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా 60వేలుకు పైగా కేసులు నమోదు కాగా.. మంగళవారం కాస్తా తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా 53,601 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు, 871 మంది కరోనాతో మరణించారని ఆరోగ్యశాఖ తెలిపింది. 
 
కొత్తగా నమోదైన కేసులుతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 22,68,676కు చేరుకుంది. అందులో దీంట్లో 15,83,490 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 6,39,929 మంది చికిత్స పొందుతున్నారు.
 
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసులు 28.21 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. 69.80 శాతం మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. అటు, మరణాల రేటు1.99 శాతంగా ఉంది. కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదైనా.. కరోనా రికవరీ రేటు మాత్రం గణనీయంగా నమోదవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments