Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభిస్తోన్న కరోనా.. 60వేలకు పైగా కేసులు

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (13:08 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా 60వేలుకు పైగా కేసులు నమోదు కాగా.. మంగళవారం కాస్తా తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా 53,601 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు, 871 మంది కరోనాతో మరణించారని ఆరోగ్యశాఖ తెలిపింది. 
 
కొత్తగా నమోదైన కేసులుతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 22,68,676కు చేరుకుంది. అందులో దీంట్లో 15,83,490 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 6,39,929 మంది చికిత్స పొందుతున్నారు.
 
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసులు 28.21 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. 69.80 శాతం మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. అటు, మరణాల రేటు1.99 శాతంగా ఉంది. కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదైనా.. కరోనా రికవరీ రేటు మాత్రం గణనీయంగా నమోదవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments