Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కొత్తగా 874 కరోనా కేసులు.. 20వేల మార్కును దాటేసింది..!

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (19:34 IST)
కరోనా కేసులు తమిళనాడులో పెరిగిపోతున్నాయి. శుక్రవారం కొత్తగా 874 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత కొన్ని రోజుల నుంచి 700కి పైబడిన కేసులే రోజూ నమోదు అవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20వేల మార్కును దాటి 20 వేల 246కు చేరుకుంది. 
 
ఇప్పటివరకు 11,313 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం 8,776 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక శుక్రవారం మరో తొమ్మిది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 154కు చేరింది.
 
తమిళనాడులో శుక్రవారం నమోదైన 874 కరోనా కేసులలో 733 మంది తమిళనాడు నివాసితులే కావడం గమనార్హం. మిగతా 141 మంది వివిధ రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన వారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో మహారాష్ట్ర నుంచి 135 మంది, కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ నేపథ్యంగా సాగే రాజు గాని సవాల్ టీజర్ ఆవిష్కరించిన జగపతిబాబు

Vijay Deverakonda: నా వయసు 35 సంవత్సరాలు, నేను ఒంటరిగా లేను.. విజయ్ దేవరకొండ

Siddu: బ్యాడాస్ లో చుట్టూ కెమెరాలు మధ్యలో సిగార్ తో సిద్ధు జొన్నలగడ్డ లుక్

Samantha: రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించిన సమంత.. ఫోటోలు షేర్ చేసింది.. కన్ఫామ్ చేసిందా?

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments