Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులకు మద్యం డోర్ డెలివరీ, ఇక తూలుతూ క్యూలో ఎందుకూ?

Webdunia
బుధవారం, 13 మే 2020 (17:56 IST)
కరోనా దెబ్బతో మందుబాబులకు మందు కరువైంది, లేకలేక మందుషాపులు తెరిస్తే, వారు కోరుకున్నది ఉంటుందో లేదో, ఎంత రేటు ఉంటుందేమో, వంటి పలు ఆందోళనలు. మరో ప్రక్క కరోనా భయం పట్టి పీడిస్తోంది. హడావుడిలో పడి సోషల్ డిస్టెన్స్‌ని, కనీస జాగ్రత్తలను మరిచిపోతున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి కొన్ని రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయి. 
 
డోర్ డెలివరీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, పంజాబ్, బెంగాల్‌లో ఈ విధానం అమలులో ఉంది. ఆ రాష్ట్రాల్లో ఇది సక్సెస్ అవడంతో మిగతా రాష్ట్రాలు కూడా దానినే అనుసరించాలని భావిస్తున్నాయి. ప్లాన్‌లు కూడా సిద్ధం చేస్తున్నాయి. దేశంలో జనానికి సరిపడా మొత్తంలో మద్యం దుకాణాలు లేవు కాబట్టి డోర్ డెలివరీయే ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
వచ్చే రెండు వారాల తర్వాత దాదాపు 7 నుండి 8 రాష్ట్రాల్లో ఈ డోర్ డెలివరీ రాబోతున్నట్లు తెలిసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఇప్పటికే ప్లాన్‌లు రెడీ చేసే పనిలో పడ్డాయి. మహారాష్ట్రలో రెడ్ జోన్ ప్రాంతాల్లో లిక్కర్ అమ్ముతుండటంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే ఢిల్లీలో లిక్కర్ పై కరోనా సెస్ పేరుతో 70 శాతం గుంజడంపై తీవ్ర విమర్శలొచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments