Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకాక్ నుంచి దిల్లీకి స్పైస్ జెట్‌లో కరోనా(కొవిడ్-19) వైరెస్‌తో వచ్చిన ప్రయాణికుడు...

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (18:46 IST)
చైనాలో వేల సంఖ్యలో బలి తీసుకుంటున్న కరోనా వైరస్ (కొవిడ్ -19) ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. విదేశాల నుంచి విమానాల్లో కానీ నౌకల ద్వారా గానీ ఎవరన్నా వస్తున్నారంటే చచ్చేంత భయమేస్తోంది. వచ్చినవారిని తనిఖీలు చేస్తుంటే కొవిడ్-19 తో బాధపడేవారు కనీసం ఇద్దరుముగ్గురు తేలుతున్నారు. దీనితో భారతదేశం అప్రమత్తమయ్యింది. 
 
తాజాగా బ్యాంకాక్ నుంచి దిల్లీకి స్పైస్ జెట్లో వచ్చిన ఓ ప్రయాణికుడికి కొవిడ్-19 వున్నట్లు తేలింది. అతడు స్పైస్ జెట్ ఎస్జీ 88లో 31వ నెంబర్ సీటులో కూర్చుని వచ్చాడు. దీనితో అతడి ప్రక్కనే మరెవరైనా కూర్చుని వచ్చారేమోనని చెక్ చేయగా ఎవరూ రాలేదని తేలింది. 
 
కాగా కొవిడ్ అనుమానితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పర్యవేక్షణలో వుంచారు. అంతేకాదు... బ్యాంకాక్ నుంచి కోల్ కతాకు వచ్చిన విమానంలో మరో ఇద్దరికి కొవిడ్ సోకిందని పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. దీనితో మన దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలో ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 1300 మందికి పైగా మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments