Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన మరుసటి రోజే కోవిడ్‌తో వరుడి మృతి.. పెళ్లికి హాజరైన 31మందికి కరోనా

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (17:48 IST)
వివాహమైన మరుసటి రోజే బీహార్‌లో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. కరోనా కారణంగా వరుడు మృతి చెందడంతో పెళ్లికి హాజరైన 31మందికి కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. పాట్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వరుడు.. హర్యానా, గుర్గావ్‌లో పనిచేస్తున్నాడు. గత జూన్ 15వ తేదీ వివాహం కోసం గుర్గావ్ నుంచి నవుబద్భూర్ ప్రాంతానికి చేరుకున్నాడు. 
 
వివాహం కూడా ముగిసింది. వివాహం జరిగిన మరుసటి రోజు వరుడు అనారోగ్యం కారణంగా పాట్నాలోని ఆస్పత్రిలో చేరాడు. అయితే అతనికి ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్న కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వరుడి మృతిపై జరిపిన విచారణ జరిగింది. 
 
ఇంకా టెస్టుల్లో వరుడికి కరోనా సోకిందని తెలిసింది. ఈ క్రమంలో ఆ గ్రామ ప్రజల్లో 125మందికి కరోనా టెస్టు చేయించారు. వీరిలో 31మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో గ్రామస్థులు షాక్ అయ్యారు. ఫలితంగా ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ గ్రామ వాసులను ఇళ్లల్లోనే నిర్భంధించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments