Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన మరుసటి రోజే కోవిడ్‌తో వరుడి మృతి.. పెళ్లికి హాజరైన 31మందికి కరోనా

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (17:48 IST)
వివాహమైన మరుసటి రోజే బీహార్‌లో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. కరోనా కారణంగా వరుడు మృతి చెందడంతో పెళ్లికి హాజరైన 31మందికి కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. పాట్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వరుడు.. హర్యానా, గుర్గావ్‌లో పనిచేస్తున్నాడు. గత జూన్ 15వ తేదీ వివాహం కోసం గుర్గావ్ నుంచి నవుబద్భూర్ ప్రాంతానికి చేరుకున్నాడు. 
 
వివాహం కూడా ముగిసింది. వివాహం జరిగిన మరుసటి రోజు వరుడు అనారోగ్యం కారణంగా పాట్నాలోని ఆస్పత్రిలో చేరాడు. అయితే అతనికి ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్న కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వరుడి మృతిపై జరిపిన విచారణ జరిగింది. 
 
ఇంకా టెస్టుల్లో వరుడికి కరోనా సోకిందని తెలిసింది. ఈ క్రమంలో ఆ గ్రామ ప్రజల్లో 125మందికి కరోనా టెస్టు చేయించారు. వీరిలో 31మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో గ్రామస్థులు షాక్ అయ్యారు. ఫలితంగా ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ గ్రామ వాసులను ఇళ్లల్లోనే నిర్భంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments