Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో 470 మంది చిన్నారులకు కరోనా

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (03:49 IST)
కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి మరోమారు చెలరేగిపోతోంది. ఈ నెల మొదటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 470 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. వీరంతా పదేళ్లలోపు వారే కావడం గమనార్హం.

ఈ నెల 1 నుంచి 26 మధ్య 244 మంది అబ్బాయిలు, 228 మంది బాలికలు మహమ్మారి బారినపడినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయ్. గతంలో రోజుకు 8-9 మంది చిన్నారులు వైరస్ బారినపడే వారు. ఇప్పుడా సంఖ్య 46కు పెరిగింది.
 
గతంలో కాకుండా ఇప్పుడు చిన్నారులకు కూడా వైరస్ సంక్రమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఇప్పుడు బయటకు వస్తున్నారని, వేడుకలకు హాజరవుతున్నారని, దీనికి తోడు స్కూల్స్ కూడా తిరిగి తెరుచుకోవడంతోనే వారు ఎక్కువగా దాని బారినపడుతున్నారని చెబుతున్నారు.

కానీ గతంలో లాక్‌డౌన్ కారణంగా చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారని, వైరస్ నుంచి వారిని అదే దూరంగా ఉంచిందని పేర్కొన్నారు.

కాబట్టి స్కూళ్లు మూసివేయాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ కోర్స్ ఎపిడెమాలజీ ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ గిరిధర ఆర్ బాబు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments