Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్‌ : ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:42 IST)
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు దుర్వార్త! అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది రద్దయింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమర్‌నాథ్‌ బోర్డు బుధవారం ప్రకటించింది.

గత ఏడాది జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో అమర్‌నాథ్‌ యాత్ర నుంచి యాత్రికులు తమ పర్యటనను కుదించుకుని వెనుతిరిగారు. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. 

అప్పన్న చందనోత్సవం యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
విశాఖపట్టణం జిల్లాలోని సింహాద్రి అప్పన్న చందనోత్సావానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.

నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా దేవస్థానం ఈవోను ఆదేశించింది. ఈ వేడుకలకు ఎవరూ కుటుంబసభ్యులతో వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రజలు, వీఐపీలను ఆహ్వానించవద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చందనోత్సవాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయమని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments