Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్‌ : ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:42 IST)
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు దుర్వార్త! అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది రద్దయింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమర్‌నాథ్‌ బోర్డు బుధవారం ప్రకటించింది.

గత ఏడాది జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో అమర్‌నాథ్‌ యాత్ర నుంచి యాత్రికులు తమ పర్యటనను కుదించుకుని వెనుతిరిగారు. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. 

అప్పన్న చందనోత్సవం యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
విశాఖపట్టణం జిల్లాలోని సింహాద్రి అప్పన్న చందనోత్సావానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.

నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా దేవస్థానం ఈవోను ఆదేశించింది. ఈ వేడుకలకు ఎవరూ కుటుంబసభ్యులతో వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రజలు, వీఐపీలను ఆహ్వానించవద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చందనోత్సవాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయమని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments