Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌ ఐఐఎంలో కరోనా కలవరం

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (03:46 IST)
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో కరోనా కలకలం రేపుతోంది. ఐఐఎంలో సుమారు 40 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు కరోనా బారిన పడ్డారు.

25 మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకినట్లు సమాచారం. ఐఐఎం నిర్వహించిన పరీక్షల్లో 40 మంది కరోనా పాజిటివ్‌ అని తేలిందని, వీరిని ఐసోలేషన్‌ ఉన్నారని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు డిప్యూటీ హెల్త్‌ ఆఫీసర్‌ మెహుల్‌ ఆచార్య తెలిపారు.

చాలా మందికి కరోనా లక్షణాలు లేవని, గత ఏడాది నుండి ఆన్‌లైన్‌లోనే క్లాసులు జరుపుతున్నాయని అన్నారు. క్యాంపస్‌లో కొన్ని షరతులు విధించామని చెప్పారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని సూచించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments