Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానదిలో కొట్టుకొస్తున్న కరోనా మృతుల శవాలు

Webdunia
సోమవారం, 31 మే 2021 (17:51 IST)
ఉత్తరప్రదేశ్ లోని గంగానదిలో మరోసారి కరోనా మృతుల శవాలు నీటిపై తేలియాడుతూ కొట్టుకురావడం కలకలం సృష్టిస్తోంది. ఉన్నావ్ జిల్లాలోని గంగానదిలో ఆదివారం నాడు పెద్దఎత్తున మృతదేహాలు నదీ ప్రవాహంలో కొట్టుకురావడాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.
 
అంతకుముందు నది ఒడ్డున ఖననం చేసిన శవాలు, నదీ ప్రవాహానికి కొట్టుకు వస్తున్నాయని స్థానికులు అనుకుంటున్నారు. కాగా ఉన్నావ్ జిల్లాలో శవాలు కొట్టుకురావడం వంటి సంఘటనలు జరగలేదని అధికారులు చెపుతున్నారు. అక్కడ నిరంతరం పోలీసులు గస్తీ తిరుగుతున్నారని చెప్పారు.
 
ఐతే అధికారులు అలా చెపుతున్నప్పటికీ శవాలు మాత్రం నదిలో కొట్టుకుని వస్తున్నాయని ప్రజలు చెపుతున్నారు. గంగా నదీ పరివాహక ప్రాంతంలో వున్న బీహార్ రాష్ట్రానికి చెందిన జిల్లాల్లోని కొన్నిచోట్ల ఇలాగే శవాలు తేలుతూ వస్తున్నట్లు చెపుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments