Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు, ముంబైలో కరోనా విలయతాండవం... ఒక్కరోజులోనే?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (20:55 IST)
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజులోనే కొత్తగా 38 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇవాళ కరోనాతో ఇద్దరు చనిపోయారని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ పేర్కొన్నారు. 
 
తమిళనాడులో ప్రస్తుతం మొత్తం 1242 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. 118 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు కరోనా వల్ల 14 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
కరోనా మహమ్మారి ధాటికి ముంబై విలవిల్లాడుతోంది. బుధవారం ఒక్కరోజే ముంబైలో 183 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. దీంతో.. ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1936కు చేరింది. ఒక్క ముంబై నగరంలోనే ఇప్పటివరకూ 113 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కరోనాతో కోలుకుని 181 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments