Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు, ముంబైలో కరోనా విలయతాండవం... ఒక్కరోజులోనే?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (20:55 IST)
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజులోనే కొత్తగా 38 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇవాళ కరోనాతో ఇద్దరు చనిపోయారని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ పేర్కొన్నారు. 
 
తమిళనాడులో ప్రస్తుతం మొత్తం 1242 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. 118 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు కరోనా వల్ల 14 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
కరోనా మహమ్మారి ధాటికి ముంబై విలవిల్లాడుతోంది. బుధవారం ఒక్కరోజే ముంబైలో 183 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. దీంతో.. ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1936కు చేరింది. ఒక్క ముంబై నగరంలోనే ఇప్పటివరకూ 113 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కరోనాతో కోలుకుని 181 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments