Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ హోటల్ బిర్యానీలో చచ్చిపోయిన జెర్రీ.. తినేసిన ఎస్సై.. చివరికి?

సెల్వి
శనివారం, 10 ఆగస్టు 2024 (14:17 IST)
centipede in biryani
కేరళలోని ఓ రెస్టారెంట్‌లో పోలీస్ ఎసై తీసిన బిర్యానీలో జెర్రీ కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కేరళ తిరువల్వా జంక్షన్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో ఎస్సై అజిత్ కుమార్ బిర్యానీ తీసుకున్నారు. ఆ బిర్యానీని తింటుండగా అందులో చనిపోయిన జెర్రి వుండటం గమనించి షాకయ్యాడు. 
 
దీనిపై హోటల్ యజమాని దగ్గర అడిగినా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు అజిత్ సమాచారం చేరవేశారు. ఈ ఫిర్యాదు మేరకు హోటల్‌కు వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్‌ అపరిశుభ్రంగా వుండటం చూసి తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ హోటల్‌ను సీజ్ చేశారు. ఇక బిర్యానీలో జెర్రీ వుండటం బిర్యానీ ప్రియులకు షాక్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments