Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ హోటల్ బిర్యానీలో చచ్చిపోయిన జెర్రీ.. తినేసిన ఎస్సై.. చివరికి?

సెల్వి
శనివారం, 10 ఆగస్టు 2024 (14:17 IST)
centipede in biryani
కేరళలోని ఓ రెస్టారెంట్‌లో పోలీస్ ఎసై తీసిన బిర్యానీలో జెర్రీ కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కేరళ తిరువల్వా జంక్షన్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో ఎస్సై అజిత్ కుమార్ బిర్యానీ తీసుకున్నారు. ఆ బిర్యానీని తింటుండగా అందులో చనిపోయిన జెర్రి వుండటం గమనించి షాకయ్యాడు. 
 
దీనిపై హోటల్ యజమాని దగ్గర అడిగినా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు అజిత్ సమాచారం చేరవేశారు. ఈ ఫిర్యాదు మేరకు హోటల్‌కు వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్‌ అపరిశుభ్రంగా వుండటం చూసి తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ హోటల్‌ను సీజ్ చేశారు. ఇక బిర్యానీలో జెర్రీ వుండటం బిర్యానీ ప్రియులకు షాక్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments