Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (13:02 IST)
ఇటీవల కరోనా వైరస్ సోకడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమె ఆరోగ్యంపై పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
సోనియా గాంధీకి శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారని, దాంతో పాటు కరోనా తదనంతర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. సోనియా ప్రస్తుతం వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స కొనసాగుతుందని తెలిపింది.
 
కాగా, ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరగా, ఆ సమయంలో ఆమె ముక్కు నుంచి రక్తం రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమెకు గురువారం ఉదయం మరోమారు వైద్య పరీక్షలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments