Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (13:02 IST)
ఇటీవల కరోనా వైరస్ సోకడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమె ఆరోగ్యంపై పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
సోనియా గాంధీకి శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారని, దాంతో పాటు కరోనా తదనంతర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. సోనియా ప్రస్తుతం వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స కొనసాగుతుందని తెలిపింది.
 
కాగా, ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరగా, ఆ సమయంలో ఆమె ముక్కు నుంచి రక్తం రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమెకు గురువారం ఉదయం మరోమారు వైద్య పరీక్షలు చేశారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments