Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (13:02 IST)
ఇటీవల కరోనా వైరస్ సోకడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమె ఆరోగ్యంపై పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
సోనియా గాంధీకి శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారని, దాంతో పాటు కరోనా తదనంతర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. సోనియా ప్రస్తుతం వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స కొనసాగుతుందని తెలిపింది.
 
కాగా, ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరగా, ఆ సమయంలో ఆమె ముక్కు నుంచి రక్తం రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమెకు గురువారం ఉదయం మరోమారు వైద్య పరీక్షలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments