నేడు సోనియా నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (08:41 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన మంగళవారం ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. ఇందులో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించబోయే బిల్లులపై చర్చిస్తారు. 
 
అలాగే, దేశంలో విపరీతంగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రాన్ని నిలదీసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఈ నెల 8వ తేదీన ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అస్త్రాలను సిద్ధం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments