Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎంపీ సంజయ్ సింగ్ రిజైన్.. త్వరలో బీజేపీ తీర్థం

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (15:14 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. 
 
కాంగ్రెస్ చరిత్ర ముగిసిపోయిందన్నారు. ఆ పార్టీకి ఇకపై భవిష్యత్ లేదన్నారు. ఈ రోజు దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ వెంట ఉందన్నారు. దేశం మొత్తం ఆయన వైపు ఉండగా, తాను కూడా ఆయనతో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తాను బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. పైగా తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో పాటు.. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments