Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎంపీ సంజయ్ సింగ్ రిజైన్.. త్వరలో బీజేపీ తీర్థం

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (15:14 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. 
 
కాంగ్రెస్ చరిత్ర ముగిసిపోయిందన్నారు. ఆ పార్టీకి ఇకపై భవిష్యత్ లేదన్నారు. ఈ రోజు దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ వెంట ఉందన్నారు. దేశం మొత్తం ఆయన వైపు ఉండగా, తాను కూడా ఆయనతో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తాను బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. పైగా తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో పాటు.. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments