Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంకావాలి.. కాంగ్రెస్ నేత పిలుపు.. అరెస్టు

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (11:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేందుకు సిద్ధం కావాలంటూ ఓ కాంగ్రెస్ నేత పిలుపునిచ్చారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ తరహా పిలుపునిచ్చిన వ్యక్తిని అరెస్టు చేయించారు. 
 
అరెస్టు అయిన కాంగ్రెస్ నేత పేరు రాజా. ప్రధాని మోడీని ఉద్దేశించిన రాజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో పన్నాలోని పవాయ్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఓ పోలీస్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. 
 
కాగా, కాంగ్రెస్ నేత రాజా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, "ఎన్నికలే లేకుండా మోడీ చేస్తారు. ఈ దేశాన్ని మతం, కులం, భా, ఆధారంగా మోడీ ముక్కలు చేస్తారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు ప్రమాదంలో పడతారు. మన దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మోడీని చంపేందుకు సిద్ధంగా కావాలి" అని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments