Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌ధాని మోదీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రమ్య

క‌న్న‌డ సినీ న‌టి ర‌మ్య త‌న కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తుండ‌టం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీపై విరుచుకుపడుతుంటారామె. తాజాగా రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే

Webdunia
సోమవారం, 28 మే 2018 (17:54 IST)
క‌న్న‌డ సినీ న‌టి ర‌మ్య త‌న కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తుండ‌టం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీపై విరుచుకుపడుతుంటారామె. తాజాగా రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే... పేటీఎం అంటే 'పే టు మోదీ' అని కొత్త భాష్యం చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. మోదీకి డబ్బు చెల్లించండి (పే టు మోదీ కరో) అంటూ ట్యాగ్ లైన్ జత చేసింది. 
 
పేటీఎం పేరుతో మీ డబ్బు మోదీ జేబులోకి వెళ్తున్నట్టే... ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోంది అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు పేటీఎంతో మోదీకి లింక్ పెట్టి ట్వీట్ చేయడం పట్ల రమ్య పైన బీజేపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. 
 
ఓ వ్యక్తి (రాహుల్ గాంధీ) కోసం నౌకరీ, చాకిరీ చేస్తున్న మీ వైఖరిని మార్చుకోండని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. మన డేటా వాటికన్‌కు తరలిపోవడం కంటే బీజేపీ చేతిలోకి వెళ్లడమే బెటర్ అంటూ మరో నెటిజన్ స్పందించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments