Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ యోధురాలు, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత

Webdunia
శనివారం, 20 జులై 2019 (16:57 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ యోధురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూశారు. ఆమె ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో గత కొంతకాలంగా గుండెకి సంబంధించిన సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. ఐతే శనివారంనాడు ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆమె వయసు 81 సంవత్సరాలు. 
 
1998 నుంచి 2013 మధ్య కాలంలో వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఆమె పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఆమెది. ఐతే 2013 తర్వాత ఆమె కేరళ రాష్ట్రానికి గవర్నర్‌గా కూడా పనిచేశారు. కాగా 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె పరాజయం పాలయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments