Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు సిటీ బస్సులో మంటలు - అగ్నికి ఆహుతైన కండక్టర్

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (14:13 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. బెంగుళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్‌పోర్టు‌కు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి అగ్నికి దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ కూడా సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతిడిని ముత్తయ్యగా పోలీసులు గుర్తించారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. డ్రైవర్ ప్రకాశ్ బస్సును లింగధీరనహళ్లి బస్టాండులోని డి గ్రూపు స్టాపులో పార్క్ చేశాడు. బస్ స్టేషన్‌లో విశ్రాంతి మందిరంలో ప్రకాష్ నిద్రపోగా, కండక్టర్ ముత్యయ్య మాత్రం బస్సులోనే నిద్రపోయాడు. ఈ క్రమంలో రాత్రివేళ బస్సు నుంచి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో గాఢ నిద్రలో ఉన్న ముత్తయ్య కాలిపోయాడు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments