Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తండ్రి ఆరోగ్యం విషమం

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (09:37 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ ఆరోగ్యం విషమించింది. అసలే వృద్దాప్య సమస్యలతో పాటు కిడ్నీ, కాలేయ సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో ఆయనను మార్చి 13వ తేదీన ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఆయనకు గ్యాస్ట్రో విభాగానికి చెందిన డాక్టర్ వినీత్ అహుజా బృందం అతనికి చికిత్స అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా విషమించినట్టు ఆస్పత్రి వర్గాల సమాచారం. కాగా, యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ ఉత్తరాఖండ్‌లోని యమకేశ్వర్‌లోని పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు. 1991లో ఉత్తరాఖండ్‌లో ఫారెస్ట్ రేంజర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఆ గ్రామంలోనే ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments