Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సెల్వి
శనివారం, 20 ఏప్రియల్ 2024 (20:58 IST)
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. సర్వజ్ఞనగర్‌లో రోడ్‌షో నిర్వహించి, అనంతరం మార్తన్‌హళ్లిలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హొంగసంద్రలో జరిగే కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. 
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున వివిధ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున ప్రచారం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments