Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సెల్వి
శనివారం, 20 ఏప్రియల్ 2024 (20:58 IST)
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. సర్వజ్ఞనగర్‌లో రోడ్‌షో నిర్వహించి, అనంతరం మార్తన్‌హళ్లిలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హొంగసంద్రలో జరిగే కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. 
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున వివిధ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున ప్రచారం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments