Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సెల్వి
శనివారం, 20 ఏప్రియల్ 2024 (20:58 IST)
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. సర్వజ్ఞనగర్‌లో రోడ్‌షో నిర్వహించి, అనంతరం మార్తన్‌హళ్లిలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హొంగసంద్రలో జరిగే కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. 
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున వివిధ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున ప్రచారం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments