Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిహార్ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ... లాలూతో భేటీ

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (20:28 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు బిహార్‌లో పర్యటించిన సందర్భంగా బుధవారం ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో బిజీబిజీగా గడిపారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ పాట్నా చేరుకున్నారు. 
 
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లతో ఆయన సమావేశమయ్యారు. గాల్వాన్ లోయలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులను కూడా ఆయన అందజేశారు. అనంతరం నితీష్, తేజస్విలతో జాతీయ రాజకీయాలపై చర్చించారు. 
 
ఈ భేటీ అనంతరం బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. గడ్డి స్కామ్‌లో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ గత కొన్నేళ్లుగా జైలు జీవితం అనుభవించి ఇటీవలే కోర్టు బెయిల్‌పై విడుదలైవున్నారు. 
 
ఆ తర్వాతు లాలూ ప్రసాద్ యాదవ్‌తో కేసీఆర్ ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లాలూ ఆరోగ్యం గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. లాలూ త్వరగా కోలుకోవాలని, తద్వారా రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments