Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చికెన్ సెంట‌ర్లు మూసివేత

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (11:58 IST)
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బ‌ర్డ్‌ఫ్లూతో వంద‌ల సంఖ్య‌లో కాకులు మృత్యువాత ప‌డ‌టంతో అక్క‌డి అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మంద్‌సౌర్‌లో 15 రోజుల పాటు చికెన్‌, గుడ్లు విక్రయించే దుకాణాల‌ను మూసివేయాల‌ని ఆదేశించారు.

ఒక్క మంద్‌సౌర్‌లోనే బ‌ర్డ్‌ఫ్లూ కార‌ణంగా 100 కాకులు చ‌నిపోయాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌ర్డ్‌ఫ్లూ అలర్ట్ జారీ చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇండోర్‌లో కంట్రోల్ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ ప‌టేల్ తెలిపారు.

గ‌త డిసెంబ‌ర్ 23 నుంచి జ‌న‌వ‌రి 3 మ‌ధ్య‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొన్ని వంద‌ల సంఖ్య‌లో కాకులు మృత్యువాత ప‌డ్డాయి. ఇప్ప‌టికే కేర‌ళ‌లోనూ బ‌ర్డ్‌ఫ్లూ జాడ‌లు కనిపించ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం దీనిని విప‌త్తుగా ప్ర‌క‌టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments