Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తపై అత్యాచారం.. ప్రతిఘటించిందని హత్య.. మైనర్ బాలుడి అరెస్ట్

సెల్వి
గురువారం, 20 జూన్ 2024 (10:57 IST)
కర్ణాటకలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు అకృత్యానికి పాల్పడ్డాడు. అత్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. 37 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఆదివారం ఆమె ఇంట్లో ఉన్న నిందితుడు మైనర్ బాలుడు, మహిళ నిద్రిస్తున్న సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, ఆ మహిళ ప్రతిఘటించి, అతనిని తిట్టింది. ప్రవర్తనను మార్చుకోమంది. అయితే తన గురించి ఇతరులకు చెబుతుందనే భయంతో, 10వ తరగతి విద్యార్థిని తిరిగి నిద్రలోకి వెళ్ళిన కొంతసేపటి తర్వాత దిండుతో ఆమెను ఊపిరాడనీయకుండా చంపేశాడు.
 
అయితే మహిళ గుండెపోటుకు గురై చనిపోయిందని తండ్రికి తెలిపాడు నిందితుడు. అయితే మహిళ మృతదేహాన్ని చూసినప్పటి నుంచి పోలీసులకు బాలుడిపై అనుమానం వచ్చింది. నిందితుడి వీపుపై గీతలు ఉండడంతో అతడి తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అతనిని ప్రశ్నించినప్పుడు, ఆ బాలుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం