Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయొద్దన్న బాలుడు.. చంపేసిన కిరాతకుడు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (10:55 IST)
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలోని పూవాచల్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయొద్దన్నందుకు ఓ బాలుడిని అత్యంత కిరాతకంగా సమీప బంధువే చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆగస్టు నెల 30వ తేదీ సాయంత్రం తిరువనంతపురంలోని పూవాచల్ ప్రాంతంలో ఓ హత్య జరిగింది. సైకిలుపై బయటకు వెళ్లామనుకున్న శేఖర్ (15) తన స్నేహితుడితో కలిసి రోడ్డు మీదుకు వచ్చాడు. ఆ సమయంలో వెనుక నుంచి కదలిన కారు శేఖర్ మీదుగా వెళ్లడంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారు.
 
అయితే, కొందరు బంధువుల ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ టీవీ విజువల్స్ పరిశీలించగా.. నిందితుడు ప్రియరంజన్ గుట్టు రట్టయింది. ఈ హత్యకు కొన్ని రోజుల ముందు ప్రియరంజన్ స్థానిక ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయడాన్ని చూసిన శేఖర్.. అతన్ని నిలదీశాడు. ఆలయం వద్ద మూత్రం విసర్జించరాదంటూ మందలించాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ప్రియరంజన్... ఈ హత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రియరంజన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments