Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయొద్దన్న బాలుడు.. చంపేసిన కిరాతకుడు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (10:55 IST)
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలోని పూవాచల్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయొద్దన్నందుకు ఓ బాలుడిని అత్యంత కిరాతకంగా సమీప బంధువే చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆగస్టు నెల 30వ తేదీ సాయంత్రం తిరువనంతపురంలోని పూవాచల్ ప్రాంతంలో ఓ హత్య జరిగింది. సైకిలుపై బయటకు వెళ్లామనుకున్న శేఖర్ (15) తన స్నేహితుడితో కలిసి రోడ్డు మీదుకు వచ్చాడు. ఆ సమయంలో వెనుక నుంచి కదలిన కారు శేఖర్ మీదుగా వెళ్లడంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారు.
 
అయితే, కొందరు బంధువుల ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ టీవీ విజువల్స్ పరిశీలించగా.. నిందితుడు ప్రియరంజన్ గుట్టు రట్టయింది. ఈ హత్యకు కొన్ని రోజుల ముందు ప్రియరంజన్ స్థానిక ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయడాన్ని చూసిన శేఖర్.. అతన్ని నిలదీశాడు. ఆలయం వద్ద మూత్రం విసర్జించరాదంటూ మందలించాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ప్రియరంజన్... ఈ హత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రియరంజన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments