Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మేక్ ఎ విష్'' బెంగళూరు పోలీసులు ఆ ఐదుగురిని ఏం చేశారంటే?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (17:05 IST)
''మేక్ ఎ విష్''లో భాగంగా ఐదుగురు చిన్నారులను బెంగళూరు పోలీసులు కమిషనర్ ఆఫ్ పోలీసులుగా నియమించారు. ప్రాణాంతకవ్యాధితో బాధపడుతున్న ఐదుగురిని బెంగళూరు సిటీ పోలీసులు.. మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారి కోరిక మేరకు ఐదుగురు చిన్నారులను ఒక రోజు పోలీస్ అధికారులుగా నియమించి వారి కోరికను తీర్చారు. 
 
వారి వయస్సు ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వుంటుంది. అలా పోలీసులుగా నియామకం అయిన చిన్నారుల ముఖం ఆ సమయంలో సంతోషంతో నిండిపోయింది. చిన్నారులకు ఈ అరుదైన అవకాశమిచ్చిన పోలీసు శాఖ వారికి ఈ సందర్భంగా ఫౌండేషన్ వారు ధన్యవాదాలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments