Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మేక్ ఎ విష్'' బెంగళూరు పోలీసులు ఆ ఐదుగురిని ఏం చేశారంటే?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (17:05 IST)
''మేక్ ఎ విష్''లో భాగంగా ఐదుగురు చిన్నారులను బెంగళూరు పోలీసులు కమిషనర్ ఆఫ్ పోలీసులుగా నియమించారు. ప్రాణాంతకవ్యాధితో బాధపడుతున్న ఐదుగురిని బెంగళూరు సిటీ పోలీసులు.. మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారి కోరిక మేరకు ఐదుగురు చిన్నారులను ఒక రోజు పోలీస్ అధికారులుగా నియమించి వారి కోరికను తీర్చారు. 
 
వారి వయస్సు ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వుంటుంది. అలా పోలీసులుగా నియామకం అయిన చిన్నారుల ముఖం ఆ సమయంలో సంతోషంతో నిండిపోయింది. చిన్నారులకు ఈ అరుదైన అవకాశమిచ్చిన పోలీసు శాఖ వారికి ఈ సందర్భంగా ఫౌండేషన్ వారు ధన్యవాదాలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments