Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మ శశికళకు షాక్, రూ.2 వేల కోట్లను అటాచ్ చేసిన ఐటీ శాఖ

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (19:44 IST)
తమిళనాడులో జయలలిత హయాంలో చిన్నమ్మ పేరిట తెర వెనుక శక్తిగా పెరిగిన శశికళ ఇప్పుడు కష్టాల సుడిగుండంలో పడింది. తాజాగా శశికళకు ఐటీ శాఖ భారీ షాకిచ్చింది. మరికొన్నాళ్లలో జైలు నుంచి విడుదల కానున్న శశికళ మళ్లీ రాజకీయంలో తనదైన రీతిలో హవా సాగించాలని భావించారు.
 
అయితే ఆమెకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తిని అటాచ్ చేయడం ద్వారా ఐటీ శాఖ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. శశికళకు చెందిన ఈ ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద ఐటీ అధికారులు స్తంభింపజేశారు. ప్రస్తుతం బెంగళూరు పరప్పన జైలులో ఉన్న శశికళకు ఈ మేరకు నోటీసులు పంపారు.
 
కాగా అటాచ్ చేసిన ఆస్తులలో కొడనాడు సిరతాపూర్ ప్రాంతాలలో ఆమెకు రెండు ఆస్తులు ఉండగా అవి రెండూ శశికళ పేరిటే ఉన్నాయి. ఇవే కాకుండా అనేక ఆస్తులను గతంలోనే గుర్తించిన ఐటీ శాఖ తన దర్యాప్తులో వాటిని నిర్ధారించుకుంది. ఈ క్రమంలోనే అటాచ్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments