Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 వేల అడుగుల ఎత్తులో దారి తప్పిన చైనా పౌరులు: రక్షించిన ఇండియన్ ఆర్మీ

Chinese civilians
Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (13:57 IST)
ఫోటో కర్టెసీ-ఏఎన్ఐ
ప్రస్తుతం భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఏ స్థాయిలో వున్నాయో తెలియని విషయం కాదు. చైనా-భారత్ సరిహద్దుల వెంట, లద్దాక్ సరిహద్దు వద్ద ఇరు దళాలకు సంబంధించిన యుద్ధ ట్యాంకులు రణగొణ ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
 
ఇదిలావుంటే సెప్టెంబర్ 3న 17,500 అడుగుల ఎత్తులో ఉత్తర సిక్కిం పీఠభూమి ప్రాంతంలో ముగ్గురు చైనా పౌరులు దారి తప్పారు. వారిని భారత సైన్యం రక్షించింది. ఆక్సిజన్, ఆహారం మరియు వెచ్చని బట్టలతో సహా వైద్య సహాయం అందించింది. భారత సైన్యం వారికి తగిన మార్గదర్శకత్వం ఇచ్చింది. దాంతో వారు తమ గమ్యస్థానానికి తిరిగి చేరుకున్నారు. తమన రక్షించిన సైన్యానికి చైనా పౌరులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments