ప్రియుడి కంటిముందే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్.. మనస్తాపంతో?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఛత్తీస్‌‍ఘఢ్‌లోని ఘోరం జరిగింది. తన కళ్లముందే ప్రేయసిపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఆపలేకపోయాననే మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (09:44 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఛత్తీస్‌‍ఘఢ్‌లోని ఘోరం జరిగింది. తన కళ్లముందే ప్రేయసిపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఆపలేకపోయాననే మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కటోహోరా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సవాన్ సాయి (21), ఓ మైనర్ బాలిక (17) ప్రేమలో వున్నారు. 
 
ఈ క్రమంలో వారిద్దరూ ఓ పాఠశాల వద్ద కూర్చుని వుండగా.. ఈశ్వర్ దాస్, ఖేమ్ కన్వర్ అనే ఇద్దరు వచ్చి సాయితో గొడవకు దిగారు. ఆపై సవాన్‌ను  కొట్టి, బాలికపై అత్యాచారం చేశారు. ఆపై తాము రేప్ చేశామని వారిద్దరూ గ్రామంలో ప్రచారం చేసుకున్నారు. 
 
దీన్ని అవమానంగా భావించిన సాయి, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల విచారణలో ఈ గ్యాంగ్ రేప్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈశ్వర్, కన్వర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohan Babu: పారడైజ్ చిత్రంలో శికంజా మాలిక్ గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ మేఘాలు చెప్పిన ప్రేమకథ ఓటీటీలో స్ట్రీమింగ్

NTR: దేవర 2 కోసం సిద్ధం అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ప్రకటన

Chiru: బాలయ్య పై చిరంజీవి వెంటనే రియాక్ట్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ కారణమా..

Allu Arjun: సాయి అభ్యాంకర్.. బాల్టి కోసం రూ.2 కోట్లు అందుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం