Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ముర్దాబాద్ అనండి.. చికెన్ లెగ్ పీస్‌‌లో డిస్కౌంట్ పొందండి..

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (11:02 IST)
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్ పూర్లో బండి మీద ఆహారం అమ్మే వ్యక్తి తన వద్దకు వచ్చిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పాకిస్థాన్ ముర్దాబాద్ అని గట్టిగా అరిచిన వారికి చికెన్ లెగ్ పీస్ మీద పది రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. తన ఆఫర్ అందరికీ తెలిసేలా ఓ బ్యానర్ కూడా ప్రింట్ చేయించి.. దాన్ని బండికి కట్టాడు. పాకిస్థాన్‌కు కనీస మానవత్వం లేదు. అందుకే ప్రజల హృదయాల్లో పాక్ మీద ఉన్న ద్వేషభావం ఇలా బయటకు వస్తుందని చెప్పాడు. 
 
పుల్వామా ఎటాక్ తర్వాత దేశ ప్రజల్లో భావోద్వేగం పెరిగింది. ఉగ్రదాడితో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న పాకిస్థాన్‌పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని పలు రెస్టారెంట్లు పాకిస్థాన్‌ను తిట్టేవారికి ఆఫర్లు ఇస్తూ వస్తోంది. అలాగే నవీ ముంబైలోని ఖర్గర్ అనే ప్రాంతంలో ఓ రెస్టారెంట్ కూడా ఇలా పాకిస్థాన్ ముర్దాబాద్ అని నినాదాలు చేసే వారికి ఫుడ్ బిల్లులో 10శాతం డిస్కౌంట్ ఇస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments