Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ముర్దాబాద్ అనండి.. చికెన్ లెగ్ పీస్‌‌లో డిస్కౌంట్ పొందండి..

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (11:02 IST)
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్ పూర్లో బండి మీద ఆహారం అమ్మే వ్యక్తి తన వద్దకు వచ్చిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పాకిస్థాన్ ముర్దాబాద్ అని గట్టిగా అరిచిన వారికి చికెన్ లెగ్ పీస్ మీద పది రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. తన ఆఫర్ అందరికీ తెలిసేలా ఓ బ్యానర్ కూడా ప్రింట్ చేయించి.. దాన్ని బండికి కట్టాడు. పాకిస్థాన్‌కు కనీస మానవత్వం లేదు. అందుకే ప్రజల హృదయాల్లో పాక్ మీద ఉన్న ద్వేషభావం ఇలా బయటకు వస్తుందని చెప్పాడు. 
 
పుల్వామా ఎటాక్ తర్వాత దేశ ప్రజల్లో భావోద్వేగం పెరిగింది. ఉగ్రదాడితో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న పాకిస్థాన్‌పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని పలు రెస్టారెంట్లు పాకిస్థాన్‌ను తిట్టేవారికి ఆఫర్లు ఇస్తూ వస్తోంది. అలాగే నవీ ముంబైలోని ఖర్గర్ అనే ప్రాంతంలో ఓ రెస్టారెంట్ కూడా ఇలా పాకిస్థాన్ ముర్దాబాద్ అని నినాదాలు చేసే వారికి ఫుడ్ బిల్లులో 10శాతం డిస్కౌంట్ ఇస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments