Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఇరుక్కుపోయిన బజ్జీ.. మృతి చెందిన మహిళ

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (12:53 IST)
బజ్జీలు తినడం వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అవును  బజ్జీని ఆత్రుతగా తినబోయిన ఓ మహిళ ఆ బజ్జీ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మరణించింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై కామరాజర్ నగర్‌లో పద్మావతి, గంగాధర్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహమై 11 సంవత్సరాలైనా ఈ జంటకు పిల్లలు లేకపోవటంతో కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటోంది. 
 
పుట్టింట్లో తల్లితండ్రులతోనే ఉంటున్న క్రమంలో… పద్మావతి తల్లి బజ్జీలు వేస్తోంది. వట్టింట్లో బజ్జీలను చూసి పద్మావతి వేడి వేడి బజ్జీలను తింటుండగా గొంతులో ఇరుక్కొని కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా… ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. బజ్జీ గొంతులో ఇరుక్కుపోవడంతోనే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు షాకయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments